జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

690చూసినవారు
జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆవుల యుగంధర్ కుటుంబాన్ని పరామర్శించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ యంపిపి వోలం చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, రైతు కోఆర్డినేటర్ దామరకొండా ప్రవీణ్, మండల అధ్యక్షులు నజీర్, కార్యదర్శి కముటం శ్రీను వైస్ యంపిపి రావుల నవీన్ రెడ్డి, BRS నాయకులు రవీందర్, రమేష్, యాకుబ్ రెడ్డి, బండారు గోపి, మంచాల యకరాజ్యం, సంకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్