మరిపెడ: నరేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు

80చూసినవారు
మరిపెడ: నరేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు
మరిపెడ మండలం పురుషోత్తమాయగూ డెంలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నూకల నరేష్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆదివారం వారి స్వగృహంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచందర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్