మంత్రి సీతక్కను కలిసిన ములుగు గ్రంథాలయ ఛైర్మన్

67చూసినవారు
మంత్రి సీతక్కను కలిసిన ములుగు గ్రంథాలయ ఛైర్మన్
హైదరాబాద్ ప్రజా భవన్ లోని మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయంలో శనివారం ములుగు జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ గా భాద్యతలు చేపట్టిన బానోత్ రవిచందర్ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో గ్రంథాలయ ఛైర్మన్ పదవి ఇప్పించినందుకు మంత్రి సీతక్కకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బానోత్ రవిచందర్ తెలిపారు. మంత్రి సీతక్కని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, చాంద్ పాషా తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్