ములుగు జిల్లాలో పలు స్థలాలను పరిశీలించిన కలెక్టర్

80చూసినవారు
ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధి సారంగపల్లిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం కొరకు 6 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ దివాకర గురువారం పరిశీలించారు. అనంతరం చిన్నగుంటూరుపల్లిలో గురుకులాల విద్యా సంస్థల ఏర్పాటు కోసం అవసరమైన 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఇంచర్లలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూమిని పరిశీలించినట్లు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్