కష్టపడి పని చేసిన వారిని కాంగ్రెస్ గుర్తిస్తుంది: మంత్రి

52చూసినవారు
కష్టపడి పని చేసిన వారిని కాంగ్రెస్ గుర్తిస్తుంది: మంత్రి
కష్టపడి పని చేసిన వారిని పార్టీ గుర్తిస్తుందని, రాబోయే రోజుల్ల జిల్లాకు మరిన్ని నామినేటెడ్ పోస్టులు వస్తాయని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపు కోసం జెండా మోసిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటూ, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్