వచ్చేనెల 1లోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

59చూసినవారు
వచ్చేనెల 1లోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ములుగు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో గురువారం యాసంగి ధాన్యం కొనుగోలు పై శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మహేందర్ జీ హాజరై మాట్లాడారు. ఏప్రిల్ 1 లోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి, డిఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్