వైభవంగా వనభోజన కార్యక్రమాలు

66చూసినవారు
వైభవంగా వనభోజన కార్యక్రమాలు
తాడ్వాయి మండలం కాటాపూర్ లో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నారం చెరువు వద్ద వైభవంగా వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. కట్ట మైసమ్మకు మొక్కులు చెల్లించారు. వర్షాలు పడి పంటలు బాగా పండాలని, రైతులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రత్యేక మొక్కలు చెల్లించారు. అనంతరం చెట్లలోకి వెళ్లి వంట వార్పు నిర్వహించి కుటుంబ సభ్యులు బంధువులతో సహపంక్తి భోజనాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్