వాహన తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

2955చూసినవారు
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని కొత్తపల్లి క్రాస్ వద్ద స్థానిక ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రధాన రహదారిపై వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డబ్బు, మద్యం, నిషేధిత వస్తువులు, తరలించకుండా ముందు జాగ్రత్తల్లో భాగంగా తనిఖీలను చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్