రామప్పలో కొనసాగుతున్న వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్

81చూసినవారు
రామప్పలో కొనసాగుతున్న వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో నిర్వహిస్తున్న వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్ కొనసాగింది. పాలంపేట రైతు వేదికలో ప్రొఫెసర్ గోవిందరాజు ఓవర్ వ్యూ ఆఫ్ టూరిజం & ఇంపాక్ట్ అప్ ఎకానమీపై శనివారం వివరించారు. ప్రొఫెసర్ సుదర్శన్ రావు కాకతీయ రూల్ & కల్చరల్ ప్రాస్పరీటీపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పాండురంగా రావు, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్