నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి: ఎమ్మెల్యే

52చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్