సంతాపం తెలియజేశారు

2645చూసినవారు
సంతాపం తెలియజేశారు
శుక్రవారం నెక్కొండ పట్టణ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన ఈదునూరి లచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతి పట్ల సంతాపం తెలిపి ఆత్మకు శాంతి చేకూరాలని నెక్కొండ పిఎసిఎస్ చైర్మన్ మారం రాము మరియు సీనియర్ నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్ము రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్