తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుంది

81చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ ప్రభుత్వం పై హట్ కామెంట్స్ చేసారు. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గుండాలను ఉసిగొల్పి దాడులు చేపిస్తున్నాడని అన్నారు. మాజీ మంత్రి అని చూడకుండా హరీష్ రావు ను అడవిలోకి తీసుకెళ్లడం దారుణమన్నారు.

సంబంధిత పోస్ట్