బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ

572చూసినవారు
బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ
గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో ఇటివల అనారోగ్యం కారణంగా ఈర్ల నరేష్ మరణించాడు. ఈర్ల సరోజన నిరుపేద కుటుంబాలకు సాధన యూత్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గురువారం సాధన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాధన యూత్ అధ్యక్షులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్