వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో బుధవారం డి.ఆర్.డి.ఓ కౌసల్యా దేవి, అడిషనల్ డి.ఆర్.డి.ఓ రేణుక దేవి ఆకస్మికంగా మండలంలో స్త్రీ శక్తి కుట్టు కేంద్రాలను సందర్శించారు. కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేసి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ ను ఆయా మండలాల మహిళలతోనే కుట్టించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.