మిరపను ఆశించే తెగుళ్లపై రైతులకు అవగాహన

1613చూసినవారు
మిరపను ఆశించే తెగుళ్లపై రైతులకు అవగాహన
చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం బిఎస్ఎఫ్ కంపెనీ టీఎం చరణ్ రెడ్డి రైతులకు మిరప పంటలో వచ్చు తెగుళ్ల నియంత్రణ గురించి
వివరించారు. కార్యక్రమంలో బిఎస్ఎఫ్ సభ్యులు వినయ్ కుమార్ ,దిలీప్ రెడ్డి, బోడ రవీందర్, రైతులు అబ్బదాసి భాస్కర్, ప్రతాప్ రెడ్డి, చెన్నూరి రాజు, కంచ దుడయ్య, శివ, ఐలయ్య యాకయ్య భీమ్ సింగ్ స్వామి, ఇరియా బద్రు గోపి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్