కేజీబీవీ పాఠశాలకు ట్యూబ్ లైట్లు బహుకరణ

1653చూసినవారు
కేజీబీవీ పాఠశాలకు ట్యూబ్ లైట్లు బహుకరణ
చెన్నారావుపేట మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ పాఠశాలకు సమాచార పరిరక్షణ హక్కు చట్టం కమిటీ నుంచి సాదబోయిన రాజు, వరంగల్ జిల్లా యూత్ కన్వీనర్ జాటోతు యాకుబ్, నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్‌లు పాఠశాలకు 10 ట్యూబ్ లైట్లు సోమవారం బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మెట్టుపల్లి జ్యోతి ఉపాధ్యాయునీయులు షాహీన, పల్లవి, రాజ్యలక్ష్మి, రజిత, విద్యార్థినిలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్