గీసుగొండ ఎంపిపి భీమగాని సౌజన్య అవిశ్వాసం

1668చూసినవారు
గీసుగొండ ఎంపిపి భీమగాని సౌజన్య అవిశ్వాసం
పరకాల నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ గీసుకొండ భీమగాని సౌజన్య మీద పెట్టినటువంటి అవిశ్వాసం తీర్మానం కేవలం రాజకీయ దురుద్దేశమేనని ఈ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి అధికారం అండ చూసుకొని డబ్బుతో గురువారం మా కార్యకర్తల మీద ఎస్టి, ఎస్సి కేసులు పెట్టి, రౌడీషీట్ ఓపెన్ చేసి పోలీస్ యంత్రాంగం అండతో మా కార్యకర్తలను లొంగ తీసుకోవాలని చూస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్