ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి

74చూసినవారు
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయలు విడుదల చేయాలని
గురుకులాలకు , సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని ఏ ఐ ఎఫ్ డీ ఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్ అన్నారు.
శుక్రవారం నర్సంపేట ఆర్డిఓ ఆఫీసులో ఏవో కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్