గోరింటాకు సంబరాలు చేసుకున్న కేజీబీవీ విద్యార్థినీలు

769చూసినవారు
గోరింటాకు సంబరాలు చేసుకున్న కేజీబీవీ విద్యార్థినీలు
వరంగల్ జిల్లా చెన్నారావు రావు పేట మండలా కేంద్రంలోని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థినిలు గోరింటాకు ఆనందోత్సవాలను శుక్రవారం జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ యస్ హె ఓ మెట్టుపల్లి జ్యోతి ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్