బేజవాడ కనకదుర్గ అమ్మవారి ని దర్శించుకున్న ఎమ్మెల్యే

65చూసినవారు
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆలయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి ని కలిసి కొద్దిసేపు ఉమ్మడి రాష్ట్రంలోని స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్