కేజీబీవీ పాఠశాలకి క్రీడా బహుమతులు అందజేసిన సాధ బోయిన రాజు

468చూసినవారు
కేజీబీవీ పాఠశాలకి క్రీడా బహుమతులు అందజేసిన సాధ బోయిన రాజు
నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీ పాఠశాలకు వివిధ క్రీడ విభాగాలకు చెందిన విద్యార్థినీలకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సాదా బోయిన రాజు 50 బహుమతులు షీల్డ్ లా రూపంలో మంగళవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మెట్టుపల్లి జ్యోతి మాట్లాడుతూ ఈరోజు ఆవశ్యకతను గురించి ఉపన్యాస రూపంలో విద్యార్థినిలకు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్