సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ బోడ సమ్మ నాయక్

2185చూసినవారు
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ బోడ సమ్మ నాయక్
చెన్నరావుపేట మండలం లో ని పుల్లయ్య బోర్డ్ గ్రామపంచాయతీలో అజ్మీర తండా, ధర్మతండ రూ.లక్ష వ్యయంతో నిర్మంచిన రోడ్డు పనులను ఆదివారం సర్పంచ్ బోడ సమ్ము నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ సహకారంతో గ్రామాభివృద్ధికి తోడ్పపడతానని అన్నారు. సిసి రోడ్లు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్