అంబరానంటిన రైతు రుణమాఫీ సంబరాలు

75చూసినవారు
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలం మాటేడు గ్రామ రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రెడ్డిలు పాల్గొన్నారు. గురువారం ఈసందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతును రాజును చెయ్యడమే మాప్రభుత్వ లక్ష్యమని, లక్షల మంది రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్