శ్రీ రాముడు కళ్యాణం కు హాజరైన ఎమ్మెల్యే యశస్విని దంపతులు

81చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ను ఘనంగా నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కల్యాణ వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే దంపతులు మామిడాల యశస్విని, రాజా రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డితో పాటు పలువురు జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు వేలాదిగా వచ్చిన భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్