అనారోగ్యంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుందర్ నాయక్ మృతి

62చూసినవారు
అనారోగ్యంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుందర్ నాయక్ మృతి
పాలకుర్తి మండలంలోని పెద్ద తండా (కె) గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బానోతు సుందర్ నాయక్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. వారి కుటుంబాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్