పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం

78చూసినవారు
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన 11 లక్షల 81 వేల ఐదు వందల రూపాయల చెక్కులను ఆమె లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్