పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన పశు వైద్యులు జినుగు శ్రీధర్ రెడ్డి (35) మృతి చెందారు. అడవి మల్లంపల్లిలో విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రెడ్డి సోమవారం ఉదయం ఆకస్మాతుగా గుండె పోటుతో మృతి చెందడంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాదషాయాలు అలుముకున్నాయి. మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.