పదో తరగతి ఫలితాల్లో 9. 2 సాధించిన విద్యార్థి

84చూసినవారు
పదో తరగతి ఫలితాల్లో 9. 2 సాధించిన విద్యార్థి
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో మంగళవారం వెలువడిన గీసుగొండ మండలం ఎలుకుర్తి గ్రామానికి చెందిన బోయిని రాజు జ్యోతి దంపతుల కూతురు బోయిని తేజస్విని గంగదేవి పల్లె హైస్కూల్లో 9. 2 జీపీఏ సాధించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్