రేపు గీసుకొండకు చల్లా ధర్మారెడ్డి

53చూసినవారు
రేపు గీసుకొండకు చల్లా ధర్మారెడ్డి
గీసుగోండ మండలంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొమ్మాల, సూర్యతండా, విశ్వనాధపురం, హార్జతండా, మచ్చాపురం, అనంతారం ఏలుకుర్తి, ఆరేపల్లె పలు గ్రామాల్లో పార్లమెంటు అభ్యర్థి సుధీర్కుమార్ గెలుపుకై సమావేశం నిర్వహించనునట్లు పార్టీ మండల అధ్యక్షుడు వీరగొని రాజ్ కుమార్ తెలిపారు. కావున నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్