ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల పురపాలక సంఘం 14వ వార్డు కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సభ కు వెళ్లారు. పరకాల - భూపాలపల్లి జనజాతర సభకు వెళ్లిన వారిలో 14వ వార్డు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్యూఐ నాయకులు ఉన్నారు.