సీఎం సభకు వెళ్లిన పరకాల కాంగ్రెస్ నాయకులు

55చూసినవారు
సీఎం సభకు వెళ్లిన పరకాల కాంగ్రెస్ నాయకులు
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల పురపాలక సంఘం 14వ వార్డు కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సభ కు వెళ్లారు. పరకాల - భూపాలపల్లి జనజాతర సభకు వెళ్లిన వారిలో 14వ వార్డు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్యూఐ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్