హోళీ సంబరాలలో అపశృతి

1030చూసినవారు
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం లోని నడికూడా మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన యువకులు శనిగరం మండల కేంద్రానికి వెళ్లి హోళీ వేడుకల్లో పాల్గొని తిరిగి తమ గ్రామానికి ఆటో లో వెళుతున్న క్రమంలో గోపాలపురం గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్