ప్రభుత్వ పాఠశాలల సమస్యలు ఎస్ఎఫ్ఐ

61చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల సమస్యలు ఎస్ఎఫ్ఐ
పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఉన్న బాయ్స్ హై స్కూల్ ఆవరణలో నీరు నిలిచిపోవడం వల్ల విద్యార్థులు కనీసం స్కూల్ లోపలికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి పరకాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి సమస్యలు పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్