ఉపాధ్యాయురాలు పార్వతి సేవలు మరువలేనివి

51చూసినవారు
ఉపాధ్యాయురాలు పార్వతి సేవలు మరువలేనివి
ఎంతో అంకితభావంతో విద్యార్థులకు విద్యా బోధనలు నిర్వహించి వారి మన్ననలు పొందిన పార్వతి ఉపాధ్యాయురాలు సేవలు మరువలేని అని ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలంలోని గొల్లవాడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా సుదీర్ఘకాలం పనిచేసి బుధవారం పదవి విరమణ సందర్భంగా పార్వతి ఉపాధ్యా యురాలికి తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాలలు వేసి పుష్పగుచ్చాల అందించి శాలు వాలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్