ధాన్యం కొనుగోలు ప్రారంభించండి: కలెక్టర్ ప్రావిణ్య

78చూసినవారు
ధాన్యం కొనుగోలు ప్రారంభించండి: కలెక్టర్ ప్రావిణ్య
ఖరీఫ్ సీజన్ సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సాఫీగా సాగేటట్టు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఖరీఫ్ సీజన్లో రైతుల నుండి కొనుగోలు చేసే ధాన్యం ప్రక్రియకు సంబంధించి వ్యవసాయ, పౌర సరఫరాలు, డీఆర్డీవో ఐకేపీ, మార్కెటింగ్, తూనికలు- కొలతలు, రవాణా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్