దేశవ్యాప్తంగా విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో తెలుగు తేజలు తమ సత్తా చాటారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన కొయ్యడ ప్రణయ్ కుమార్ 554 ర్యాంకు సాధించారు. సివిల్స్ లో ర్యాంకు సాధించడం పట్ల వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పలు ప్రణయ్ కుమార్ ను పలువురు ఘనంగా సన్మానించి అభినందించారు.