రంగశాయిపేటలో ఘనంగా దుర్గామాత శోభయాత్ర

65చూసినవారు
వరంగల్ నగరం 42వ డివిజన్ రంగశాయిపేటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఏర్పాటుచేసిన అమ్మవారిని ట్రాక్టర్ ఫై పుర వీధుల్లో ఊరేగిస్తూ శోభయాత్రని శ్రీరామ భజన మండలి కమిటీ వారు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. అమ్మవారి ముందు మహిళలు కోలాటం నృత్యాలు, డబ్బు చెప్పులతో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకుట్టు అమ్మవారికి మంగళ హారతులు సమర్పించారు.

సంబంధిత పోస్ట్