అంద విద్యార్థులకు పడ్ల పంపిణీ

544చూసినవారు
అంద విద్యార్థులకు పడ్ల పంపిణీ
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఆటో నగర్లో లూయిస్ అంద విద్యార్థుల పాఠశాల యందు శుక్రవారం కళాజ్యోతి రాఖాడి గురువు జన్మదిన సందర్భంగా లోక కళ్యాణార్థమై వారి యొక్క ఆశీస్సులు సమస్త మానవాళిపై ఉండాలని సనాతన ధర్మం నిత్యం వర్ధిల్లాలని కోరుకుంటూ విద్యార్థులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గార్లపాటి మంజులా రెడ్డి, బండి సుజాత, జెండా రమేష్, వలుస రిషి వర్ధన్, మండల భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్