వరంగల్లో దసరా వేడుకలు

50చూసినవారు
ఉర్సు రంగాలీల మైదానంలో శనివారం దసరా వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. బాంబుల మోత, మిరుమిట్లు గొలిపే బాణనందా పేలుళ్లతో ప్రాంగణమంతా మారుమోగింది. భక్తులతో గుట్ట ప్రాంగణమంతా నిండిపోయింది. జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేయగా. వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసింది. మైదానంలో భారీ ఎస్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మైదానంలోకి వాహనాలు రాకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్