రైతు సంఘ నాయకులను పిలవలేదు

81చూసినవారు
ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించే రైతు భరోసా కార్యక్రమానికి అసలైన రైతు సంఘం నాయకులను అనుమతించలేదని సోమవారం వరంగల్ కలెక్టరేట్ లో రైతు సంఘ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, వారి భజన బృందాలు, కార్యకర్తలు కూర్చోబెట్టుకొని రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్