వీసీల నియామకం చేయడంలో ప్రభుత్వ జాప్యం సరికాదు: ఏఐఎస్ఎఫ్

60చూసినవారు
వీసీల నియామకం చేయడంలో ప్రభుత్వ జాప్యం సరికాదు: ఏఐఎస్ఎఫ్
యూనివర్సిటీలలో వీసీల నియామకం చేయడంలో ప్రభుత్వ జాప్యం సరికాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ఆరోపించారు. హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్