వరంగల్ లో వామపక్షాల ధర్నా

63చూసినవారు
పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను నిరసిస్తూ సోమవారం వామపక్షాలు ధర్నా చేశాయి. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ (యు), సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఎస్యుసీఐ, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలకు చెందిన నాయకులు వరంగల్ హెడ్ పోస్టాఫీసు సెంటర్ లో ధర్నా చేశాయి. పాలస్తీనాపై ఇజ్రాయిలు చేస్తున్న దాడులు అక్టోబరు 7తో సంవత్సరం పూర్తి అయిందని, పాలస్తీనా ప్రజలు వేలాదిగా మరణించారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్