ఉర్సు గురుకుల స్కూల్ కి తాళం

83చూసినవారు
ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల అద్దె భవనానికి ప్రభుత్వం అద్ద చెల్లించకపోవడంతో మంగళవారం భవన యజమాని విద్యార్థులను ఉపాధ్యాయులను లోనికి పంపించని ఘటన వరంగల్లో జరిగింది. ఖిలా వరంగల్ ఉర్సు గుట్ట సమీపంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గత 30 నెలలుగా అద్దె చెల్లించడం లేదని యజమాని వాపోయాడు. ఈ భవనంలో స్కూల్ కాలేజ్ నడుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్