కొండెక్కిన చికెన్ ధరలు

1574చూసినవారు
చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వరంగల్ నగరంలో ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కేజీకి ఏకంగా రూ. 100లు పెరిగింది. ప్రస్తుతం కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 300కు పెరిగింది. మొన్నటి వరకు కిలో చికెన్ రూ. 200గా ఉన్నాయి. దీంతో చికెన్ కొనలేని పరిస్థితి ఏర్పడింది. కిలో కొనే వారు అర కేజీతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఎండల తీవ్ర పెరగడమే చికెన్ ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్