మొగులయ్యను ఆదుకుంటాం: మంత్రి

1063చూసినవారు
పద్మశీ పురస్కార గ్రహీత, కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య బుధవారం హైదరాబాద్ లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ని కలిశారు. తాను ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను మంత్రికి వివరించి చేయూతనివ్వాలన్నారు. ఆరోగ్యం సహకరించక, ఆర్థికంగా ఆదుకునేవారు లేక తాను అనుభవిస్తున్న కష్టాలను మొగులయ్య తెలిపారు. మొగులయ్య దుస్థితిని విన్న మంత్రి సురేఖ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్