పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలి

77చూసినవారు
హనుమకొండ జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి సిసిఐ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు, కొలతలు, పోలీస్, రవాణా, తదితర శాఖల అధికారులతో పాటు జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఎంతమంది పత్తి రైతులు ఉన్నారు, తదితర వివరాలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్