హెడ్ కానిస్టేబుల్ గా మధుకు పదోన్నతి

51చూసినవారు
హెడ్ కానిస్టేబుల్ గా మధుకు పదోన్నతి
1996 కానిస్టేబుల్ బ్యాచ్ కి చెందిన జంపాల మధుసూదన్ కు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్ల కానిపర్తి గ్రామానికి చెందిన మధు గత రెండున్నర దశాబ్దాలుగా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. ప్రస్తుతం హనుమకొండ ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ప్రమోషన్ పొందారు. పదోన్నతి లభించడం పట్ల ఆయన చిన్ననాటి మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు శనివారం సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్