ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే

74చూసినవారు
ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే
ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం బొక్కల గడ్డ ఈద్గాలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతరరం ఈద్గాలో ప్రార్థనలు చేసి అక్కడికి విచ్చేసినటువంటి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్