రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

16428చూసినవారు
రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
హన్మకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం బాలిక మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం. వేలేరు మండలంలో ఓ ట్రాక్టర్ బైకును ఢీకొనడంతో కీర్తన(12) అనే బాలిక చనిపోయింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాలిక మృతదేహంతో కుటుంబసభ్యులు వేలేరు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్