
వరంగల్: వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం
వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం, మామునూరులో నూనె గింజలు, మొక్కజొన్నా, ఆయిల్ పామ్ సాగుపై కొనసాగుతున్నా వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ నూనె గింజ పంటలు మరియు ఆయిల్ పామ్ పంటలపై శిక్షణ ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పారు. మన రాష్ట్రం ఈ పంటలను సాగు చేసుకుని రైతుల యొక్క నికర ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చని ఇవి మంచి ప్రత్యామ్నాయ పంటలని తెలియజేశారు.