విధి లైట్స్ వెలిగించరు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద, కట్ర్యాల, దమ్మన్నపేట, తదితర గ్రామలల్లో స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్కా జాతీయ రహదారిపై ఉన్న గ్రామలైన కట్ర్యాల, ఇల్లంద గ్రామలల్లో విధి లైట్స్ వెలుగక పోవడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవ్వరికీ చెప్పుకోవలలో తెలియని పరిస్థితి, ఎన్ని సార్లు గ్రామపంచాయతీ సిబ్బంది మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని అంటున్నారు.